రోజుకు రెండు సార్లు తాగితే మీ పొట్ట దగ్గర కొవ్వు రెట్టింపు వేగంతో కరిగిపోయి , బరువు తగ్గుతారు

By | March 2, 2022

మన పెద్దలు చెప్పే దాని ప్రకారం అన్నం ఎక్కువ తినే వారికీ పొట్ట అధికంగా వస్తుంది అని అంటారు. కానీ ఎక్కువ తిన్న తర్వాత దానికి తగ్గట్టు శారీరక శ్రమ కూడా చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు . చాలా మంది అన్నం తింటేనే ఆరోజు మనం ఆహారం తీసుకున్నట్టు అని అనుకుంటారు . అన్నం ఎక్కువ తినడం వల్ల పొట్ట , బరువు పెరగడం తో పాటు మధుమేహ సమస్య కుడా రావడానికి అవకాశం వుంది .

మీకు పొట్ట దగ్గర పేరుకు పోయిన కొవ్వు తగ్గాలంటే నీరు తాగుతూ చేసే ఉపవాసం చాలా మంచి ఫలితం ఇస్తుంది . చాలా మందికి పళ్ళు తోముకున్న తర్వాత విపరీతమైన ఆకలి వేస్తుంది అందుకని ఉపవాసం చేద్దాం అనుకున్న రోజు పళ్ళు తోమడం మరియు నాలుక గీకడం లాంటివి చేయకూడదు ఎందుకంటే అలా చేస్తే ఆకలిని తట్టుకోవడం కష్టం . పొట్ట దగ్గర కొవ్వు కరగడానికి నిమ్మ కాయ ఎంతో బాగా పని చేస్తుంది.

నీరు తాగుతూ ఉపవాసం చేసే రోజు మధ్యాహ్నం వరకు కేవలం నీటిని మాత్రమే తాగాలి. ఆ తర్వాత కాస్త గోరు వెచ్చని నీటిలో ఒక రెండు చెంచాల నిమ్మ రసం , తేనె కలిపి తాగాలి . నిమ్మ రసం మరియు తేనె అనేవి కొవ్వు ను చాలా వేగంగా కరిగిస్తాయి . కేవలం ఉపవాసం చేసే రోజు కాకుండా వారంలో ఒక నాలుగైదు రోజులు తేనె , నిమ్మరసం ఒక రెండు పూటలా తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *